నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 14 : పుంగనూరు మండలం ఈడిగపల్లి సమీపంలో మదనపల్లి నుండీ పుంగనూరు కు ద్విచక్ర వాహనం లో వెళుతున్న వారిని వెనుక నుండీ డీ కొన్న మినీ లారీ ఘటన లో ఘటనా స్థలం లోనే దంపతులు మృతి, కొడుకు తీవ్ర గాయాలు. మృతులు మదనపల్లి పట్టణానికి చెందిన అమీరా 48 సం, సల్మా 40 సం గా గుర్తింపు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఖిర్ 19 సం మదనపల్లి జిల్లా ఆసుపత్రి కి 108 వాహనం లో తరలింపు, ఘటన పై దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు మృతదేహలను పుంగనూరు మోర్చురీ కి తరలింపు
Reporter
Namitha News