Thursday, 16 April 2026 06:53:58 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ లో అల్యూమిని రిలేషన్స్ పై అతిథి ఉపన్యాసం

Date : 02 February 2026 05:37 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానికల్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అయిన సాయి చరణ్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్, ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమలో ప్రస్తుతం జరిగే తాజా పరిస్థితులు, ఆధునిక ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సాంకేతికతల ద్వారా వచ్చే అవకాశాలు, వాటిని ప్రాక్టికల్ ప్రాజెక్టులుగా ఎలా రూపకల్పన చేస్తారు అనే అంశాలపై వివరించారు. ప్రత్యక్ష ప్రాజెక్టుల డెమోన్స్ట్రేషన్ల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సమస్యల పరిష్కారం చేయడం వంటి నైపుణ్యాల పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్ కెరీర్, పరిశోధన, మరియు స్టార్టప్ అవకాశాల కోసం ప్రేరేపిస్తూ, పరిశ్రమ-విద్యా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గేట్ పరీక్షా ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచీల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్ యూ). ఎంట్రీ లెవల్లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్, మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ.విజయలక్ష్మి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగాశ్వేత, కోఆర్డినేటర్ ఎమ్.వెంకటేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :