Thursday, 30 July 2026 03:46:59 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో అల్యూమిని రిలేషన్స్ పై అతిథి ఉపన్యాసం

Date : 02 February 2026 05:37 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానికల్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అయిన సాయి చరణ్ రెడ్డి, సీనియర్ ఇంజనీర్, ఎల్&టి టెక్నాలజీ సర్వీసెస్, బెంగళూరు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమలో ప్రస్తుతం జరిగే తాజా పరిస్థితులు, ఆధునిక ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సాంకేతికతల ద్వారా వచ్చే అవకాశాలు, వాటిని ప్రాక్టికల్ ప్రాజెక్టులుగా ఎలా రూపకల్పన చేస్తారు అనే అంశాలపై వివరించారు. ప్రత్యక్ష ప్రాజెక్టుల డెమోన్స్ట్రేషన్ల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, సమస్యల పరిష్కారం చేయడం వంటి నైపుణ్యాల పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులను భవిష్యత్ కెరీర్, పరిశోధన, మరియు స్టార్టప్ అవకాశాల కోసం ప్రేరేపిస్తూ, పరిశ్రమ-విద్యా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గేట్ పరీక్షా ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచీల్లో ప్రవేశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్ యూ). ఎంట్రీ లెవల్లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోర్ ప్రామాణికంగా నిలుస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పవన్ కుమార్, మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ.విజయలక్ష్మి, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగాశ్వేత, కోఆర్డినేటర్ ఎమ్.వెంకటేష్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :