Wednesday, 29 July 2026 11:13:18 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఎద్దుల వారి కోట లో 50 వేల లీటర్ల సామర్ధ్యం గల నీటి ట్యాంకు మంజూరు

Date : 24 March 2026 08:24 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 : తంబళ్లపల్లె మండలం ఆర్ ఎన్ తాండ పంచాయతీ ఎద్దులవారి కోటకు చెందిన జనసేన నాయకుడు నరసింహులు, లక్ష్మీపతి, గ్రామస్తులు తాగునీటి సమస్య తీర్చాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏ ఈ ఈ మాట్లాడుతూ ఎద్దులవారి కోట, గుడ్లవారిపల్లి, ఎద్దులవేమన్న గారి పల్లి దళితవాడ, బోనాసివారిపల్లె లకు 50 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకు మంజూరు అయిందని తెలిపారు. త్వరలో ట్యాంకు పనులు ప్రారంభించి పని పూర్తయితే నాలుగు గ్రామాలకు పూర్తిగా తాగు నీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :