Monday, 02 March 2026 06:50:42 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

బ్రేజర్ లైట్స్, ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను తొలగిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

ఆటో వాలా లకు తీవ్రంగా హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

Date : 28 February 2026 09:49 AM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 27 : మదనపల్లి పట్టణం అమ్మచెర్వు మిట్ట వద్ద ఆర్.టి.ఓ. అధికారులు తనిఖీలు. అన్నమయ్య జిల్లా డి.టి.ఓ. ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు పట్టణం లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు రాత్రి సమయాల్లో బ్రెజర్ లైట్స్ క్రాంతి వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు కన్పించక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటో లకు బ్రేజర్ లైట్స్, ప్రమాదం సమయం లో వెనుక స్టాండ్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎక్సట్రా ఫిట్టింగ్ లను తొలగిస్తూ మొదటి దఫా గా హెచ్చరించి పంపుతున్నాం, మిగిలిన వారికి కూడా తెలుపండి, బ్రేజర్ లైట్స్, నిబంధనలకు విరుద్ధంగా ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను మీరే తొలగించాలని హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆర్. టి. ఓ. అధికారుల చర్యలపై పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీలలో యం.వి. ఇన్స్పెక్టర్లు దినేష్ చంద్ర, శ్రీహరి, అసిస్టెంట్ యం.వి. ఇన్స్పెక్టర్ శివలింగయ్య, ఆర్.టి.ఓ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :