Tuesday, 15 September 2026 11:44:36 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

బ్రేజర్ లైట్స్, ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను తొలగిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

ఆటో వాలా లకు తీవ్రంగా హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు

Date : 28 February 2026 09:49 AM Views : 359

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 27 : మదనపల్లి పట్టణం అమ్మచెర్వు మిట్ట వద్ద ఆర్.టి.ఓ. అధికారులు తనిఖీలు. అన్నమయ్య జిల్లా డి.టి.ఓ. ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు పట్టణం లో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు రాత్రి సమయాల్లో బ్రెజర్ లైట్స్ క్రాంతి వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులకు రోడ్డు కన్పించక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటో లకు బ్రేజర్ లైట్స్, ప్రమాదం సమయం లో వెనుక స్టాండ్ వల్ల ఇబ్బందుల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఎక్సట్రా ఫిట్టింగ్ లను తొలగిస్తూ మొదటి దఫా గా హెచ్చరించి పంపుతున్నాం, మిగిలిన వారికి కూడా తెలుపండి, బ్రేజర్ లైట్స్, నిబంధనలకు విరుద్ధంగా ఎక్సట్రా ఫిట్టింగ్స్ లను మీరే తొలగించాలని హెచ్చరిస్తున్న ఆర్.టి.ఓ. అధికారులు. ఆర్. టి. ఓ. అధికారుల చర్యలపై పలువురు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తనిఖీలలో యం.వి. ఇన్స్పెక్టర్లు దినేష్ చంద్ర, శ్రీహరి, అసిస్టెంట్ యం.వి. ఇన్స్పెక్టర్ శివలింగయ్య, ఆర్.టి.ఓ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: