నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా :చదళ్ళ గ్రామంలో వేలసియుండు శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారి విశేషణ అలంకరణ పూజలతో అమ్మవారు ప్రత్యేక దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం పౌర్ణమి సందర్బంగా నేడు అమ్మవారి కి ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దర్శనం నకు విచ్చేసే భక్తులకు ఎన్. వి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ జరుపుచున్నారు, ఏఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతు భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.
Reporter
Namitha News