Monday, 08 June 2026 09:57:17 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు నైపుణ్యం సంపాదించండి - ఎంఈఓ త్యాగరాజు

Date : 18 December 2025 09:37 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : తంబళ్లపల్లె మండలంలోని విద్యార్థులు సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యతోపాటు సైన్స్ లో నైపుణ్యం సంపాదించి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు లు ప్రోత్సహించారు. గురువారం జడ్పీ హైస్కూల్లో 10 పాఠశాలలకు చెందిన విద్యార్థుల సైన్స్ ఫెయిర్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, హెల్త్ మరియు బయో సైన్స్, ప్రయోగాలలో ఉత్తమమైన కంపోస్ట్ స్పిన్క్లర్ మిషన్, నర్సరీ సప్లయింగ్ ప్రొటెక్టర్, స్మార్ట్ స్పెక్టికల్స్ ఫార్ బ్లైండ్, మోడల్ ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, కన్వర్షన్ ఆఫ్ రైన్ వాటర్ ప్రయోగాలు మోడల్ స్కూల్ కు చెందిన మహమ్మద్ యునస్, తంబళ్లపల్లె జడ్పీ హైస్కూల్ కు చెందిన రాకేష్, మధుప్రియ, కన్నెమడుగు హైస్కూల్ కు చెందిన దిలీప్ కుమార్, చేతన్ రెడ్డి లు ఎంపికయ్యారు. వీరు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు వారిని గైడ్ చేసిన అధ్యాపకులు వైష్ణవి, దేవి హేమలత, రేవతి, నారాయణమూర్తి లనుప్రశంసించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలుగా జూనియర్ కాలేజ్ అధ్యాపకులు, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :