నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 25 : మదనపల్లి పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నున్న SBI వారి ATM మిషన్ ను నేటి వేకువజామున బోలోరో వాహనం లో పెట్టుకొని ఉదాయించిన దొంగలు. ATM మిషన్ చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు అప్రమత్తం సమీప స్టేషన్ల కు సమాచారం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Reporter
Namitha News