Sunday, 13 September 2026 03:53:13 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

తిరుమలలో కల్తీ నెయ్యికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి డిమాండ్

Date : 15 November 2025 11:08 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 15: హిందువులకు ఎంతో ముఖ్యమైన,పవిత్రమైన తిరుమలలో కల్తీ నెయ్యికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాయల్ గణి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లి పట్టణంలోని, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో కల్తీ నెయ్యి విషయమై మాట్లాడారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్నారు. ఇంతటి పవిత్రమైన ఆలయంలో భక్తులు తినే లడ్డులో గత వైసిపి ప్రభుత్వం కల్తీ నెయ్యి సరఫరా చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.రూ. 150 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇందులో ప్రమేయమున్న ఏ ఒక్కరిని వదలకూడదు అని, అరెస్టు చేసి జైలుకు పంపాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను కాపాడుతున్నారని, భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో భక్తులకు పెట్టే భోజనాలు, లడ్డు, పరిశుభ్రత అద్భుతంగా ఉన్నాయని గణి కొనియాడారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :