నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మారీచా మూవీ టీం మారుతినగర్లోని వివేకానంద ఆశయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుంపు భాను ప్రకాష్ కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిత్రబృందం సభ్యులు, ఈ సినిమా ద్వారా ధర్మం–అధర్మం మధ్య తేడా ఏమిటో ప్రేక్షకులకు స్పష్టంగా చూపించామని తెలిపారు. ప్రజలందరూ అమెజాన్ ప్రైమ్ వీడియో హంగామా ఓటిటి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ టాటా ప్లే సింగే సన్ NXT ఓటిటి ఫ్లాట్ పామ్స్ లో స్టీమ్ అవ్వబోతుంది అందురూ సినిమా చూసి తమను ఆదరించాలని కోరారు.
Reporter
Namitha News