Wednesday, 29 July 2026 04:58:47 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

గోపిదిన్నెలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

Date : 29 March 2026 08:46 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 29 : తంబళ్లపల్లి మండలంలోని గోపి దిన్ని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవం స్థానిక టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం టిడిపి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం 1982 లో టిడిపిని స్థాపించగా ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని దేశంలోనే ఎక్కడా లేని విధంగా కోటి సభ్యత్వాలు గల పార్టీగా తీర్చిదిద్ది ఖ్యాతి గడించినట్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసిధర్ నాయుడు, రాజంపేట బిసి కార్యవర్గ సభ్యుడు సోమశేఖర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్, చిన్న రెడ్డి,చెరువు సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి, సీనియర్ నాయకులు శివరాం, కేశవరెడ్డి, వార్డ్ మెంబర్ జగదీష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :