Wednesday, 29 July 2026 03:43:20 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జిల్లా సాధన కు కృషి చేసిన ఎమ్మెల్యే కి అపూర్వ స్వాగతం

జిల్లా విజయోత్సవ ర్యాలీ లో సి.యం. చంద్రబాబు, డిప్యూటీ సి.యం. పవన్ కళ్యాణ్ చిత్ర పాటలకు పాలాభిషేకం

Date : 27 November 2025 11:29 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : నారా లోకేష్ యువగళం పాదయాత్ర, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా తొలినాళ్ల నుండీ జిల్లాల పునరవిభజన కు కార్యరూపం దాల్చి నేడు మదనపల్లి జిల్లా ఏర్పాటు, జిల్లా కేంద్రం మదనపల్లి గా ప్రిలిమినరీ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా ఏర్పాటు కు ఎనలేని కృషి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష విజయవాడ నుండీ మదనపల్లి కి వస్తున్న తరుణం లో మదనపల్లి నియోజకవర్గం మొదలయ్యే కాశీరావు పేట వద్ద భారీ వాహన శ్రేణి తో స్వాగతం పలికిన కూటమి నాయకులు. పట్టణం కు ర్యాలీ గా వస్తున్న ఎమ్మెల్యే ను గ్రామ గ్రామాన మహిళలు ఎమ్మెల్యేని స్వాగతిస్తూ జిల్లా చేసిన సి.యం. చంద్రబాబు, డిప్యూటీ సి.యం. పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మహిళలు. పట్టణం లో భారీ వాహన శ్రేణులతో పురవీధుల్లో సి.యం. చంద్రబాబు ను కొనియాడుతూ, జెజే పలుకుతూ ధన్యవాదములు తెలియచేసిన మదనపల్లి పుర ప్రజలు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: