Friday, 19 June 2026 03:20:29 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ

జలధార - జలహారతి కార్యక్రమంల లో భాగంగా పనులు మొదలు

Date : 02 May 2026 06:52 PM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 02 : మదనపల్లి మండలం లో వర్షాకాలంలో చెరువులను నింపేందుకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇరిగేషన్ శాఖ అధికారుల చొరవ తో బసినికొండకు చెందిన తెదేపా నేత కత్తి లక్ష్మన్న సొంత నిధులతో రెండున్నర కిలోమీటర్లు పొడవు గల సప్లై ఛానల్ పనులకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష భూమి పూజ చేశారు హంద్రీ - నీవా కాలవ సమీపంలోని సద్దలచెరువు, రెడ్డి చెరువు, వడ్డీ చెరువు, తాటి చెరువు, బుచ్చమ్మ చెరువు, పాముల చెరువు మీదగా పెద్ద చెరువు వరకు సప్లై ఛానల్ పూడిక తీత పనులను దాత లక్ష్మన్న జెసిబి తో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా కత్తి లక్ష్మన్నను శాలవతో సత్కరించి , అభినందించారు, దాతలు ముందుకు వచ్చి చెరువు సప్లై ఛానల్ బాగు చేసుకునేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్ మస్రోర్, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, ఏపీఎం, తెలుగుదేశం నాయకులు విజ్జి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :