Friday, 19 June 2026 03:18:04 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు

Date : 03 May 2026 08:44 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధర-జల హారతి కార్యక్రమం విజయవంతనికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఇచ్చిన ఆదేశాలతో తంబళ్లపల్లె మండలంలో జలధార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పాల్గొని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత శనివారం జిల్లా పిడి కోసువారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను పరిశీలించి సంతృప్తి చెంది ఇదే ఊపు కొనసాగించాలని ప్రోత్సహించారు. మండలంలో జలధార కార్యక్రమం విజయవంతానికి ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్ తో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో జలధార కార్యక్రమం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండలంలోని గుండ్లపల్లి, గోపి దిన్నె, ఆర్ ఎన్ తాండా, కోటకొండ, కుక్క రాజు పల్లి, రేణుమాకులపల్లి, పంచాయతీలలో సైతం పెద్ద ఎత్తున కూలీలు హాజరై జలధార కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీల పరిధిలోని చిన్నేరు వాగు తో పాటు పలు చెరువుల అనుసంధాన కాలువల పనులు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల మరమ్మతులు, పార్ జంగిల్ క్లీనింగ్,కు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసి పనులు చేపట్టాలని స్థానిక చెరువు సంఘం అధ్యక్షులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :