Saturday, 12 September 2026 07:17:38 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు

Date : 03 May 2026 08:44 PM Views : 235

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధర-జల హారతి కార్యక్రమం విజయవంతనికి జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఇచ్చిన ఆదేశాలతో తంబళ్లపల్లె మండలంలో జలధార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పాల్గొని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గత శనివారం జిల్లా పిడి కోసువారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను పరిశీలించి సంతృప్తి చెంది ఇదే ఊపు కొనసాగించాలని ప్రోత్సహించారు. మండలంలో జలధార కార్యక్రమం విజయవంతానికి ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్ తో పాటు టెక్నికల్ అసిస్టెంట్లు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో జలధార కార్యక్రమం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మండలంలోని గుండ్లపల్లి, గోపి దిన్నె, ఆర్ ఎన్ తాండా, కోటకొండ, కుక్క రాజు పల్లి, రేణుమాకులపల్లి, పంచాయతీలలో సైతం పెద్ద ఎత్తున కూలీలు హాజరై జలధార కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీల పరిధిలోని చిన్నేరు వాగు తో పాటు పలు చెరువుల అనుసంధాన కాలువల పనులు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల మరమ్మతులు, పార్ జంగిల్ క్లీనింగ్,కు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసి పనులు చేపట్టాలని స్థానిక చెరువు సంఘం అధ్యక్షులు, రైతులు, ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :