Tuesday, 15 September 2026 12:50:15 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జనవరి 4న జరిగే హిందూ సమ్మేళనానికి తరలి రావాలని కరపత్రాలు పంపిణీ

Date : 26 December 2025 08:50 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : రామసముద్రం మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద జనవరి 4న జరగనున్న హిందూ సమ్మేళనానికి హాజరుకావాలని హిందూ ధర్మ పరిషత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుమలరెడ్డిపల్లి, పెద్దకురుపల్లి, నారే వారి పల్లి, మట్లవారిపల్లె గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ఆహ్వానించారు. మల్లిఖార్జున స్వామి మాట్లాడుతూ హిందూ సమాజ ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నారు .హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిలుగా ప్రభాకర్ రాజు ఆంధ్ర ప్రదేశ్ కుటుంబ ప్రభోధన్ శ్రీ శ్రీ పూజ్యశ్రీ మాతంగనందగిరి స్వామిజి, నిత్యముక్తాదాస్, సుదర్శన్ కృష్ణదాస్, శివరాం దాస్ వస్తారన్నారు. ఈకరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నా మల్లిఖార్జున స్వామి,నాగభూషణం శట్టి, రవీంద్రనాథ్ రెడ్డి,సుదర్శన్,వెంకటరమణ రాజు శ్రీనివాసులు రెడ్డి, దామోదర్ రెడ్డి, జనసేన సూరీ, చలపతి, పవన్, కృష్ణమూర్తి, వెంకటేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :