Wednesday, 29 July 2026 10:57:05 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రూ.14 లక్షలతో తాగునీటి సౌకర్యం.. దుబ్బిగానిపల్లిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 14 July 2026 06:14 PM Views : 46

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రూ.14 లక్షలతో తాగునీటి సౌకర్యం.. దుబ్బిగానిపల్లిలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : రాయలసీమలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా తెలిపారు. మంగళవారం మదనపల్లి గ్రామీణ మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు, మోటారు, పైపులైన్ పనులను ప్రారంభించి ప్రజలకు తాగునీటిని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చోట బోర్లు, పైపులైన్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటి సౌకర్యాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చల్లా నరసింహులు, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్సార్ షంషేర్, రాజగోపాల్, కృష్ణమూర్తి, శ్రీనివాసులు ఒంటిమిట్ట, ప్రసాద్ నాయుడు, నవీన్ చౌదరి, జేసీబీ వేణు, జైచంద్ర, ఎంపీడీవో తాజ్మస్రూర్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :