నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 21 : మదనపల్లి పట్టణం లో నంది వాటర్ ప్లాంట్ కు చెందిన మణీ గారి తల్లి శ్రీమతి నాదెండ్ల జయమ్మ గారు వయసు రీత్యా మరణించిన నేపథ్యంలో ఆమె భౌతికకాయానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, స్థానిక తెలుగుదేశం నాయకులు. శ్రీరామ్ తో పాటు టీడీపీ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News