Thursday, 16 April 2026 06:43:32 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు

Date : 16 November 2025 07:18 PM Views : 304

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టు నిర్వహించిన అనంతరం నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు... నేను ఏ పద్యంలో మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు... పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం సాధారణ విషయమే... అయితే వారం రోజుల క్రితం కిడ్నీ రాకెట్ విషయం బయటకి పొక్కడంతో ఒక్కసారిగా మదనపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోన్ అవుతున్నారు... ఏం చెప్పుతో ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలన్నా ఎక్కడ కిడ్నీలు తీసేస్తారని భయంతో ఎక్కడ చూసినా చర్చించుకోవడం తీవ్ర చర్చనీయాంశంలో మారుతుంది.. దీనిపైన పోలీసు ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నెలకొన్న పై అందాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :