నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టు నిర్వహించిన అనంతరం నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు... నేను ఏ పద్యంలో మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు... పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం సాధారణ విషయమే... అయితే వారం రోజుల క్రితం కిడ్నీ రాకెట్ విషయం బయటకి పొక్కడంతో ఒక్కసారిగా మదనపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోన్ అవుతున్నారు... ఏం చెప్పుతో ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలన్నా ఎక్కడ కిడ్నీలు తీసేస్తారని భయంతో ఎక్కడ చూసినా చర్చించుకోవడం తీవ్ర చర్చనీయాంశంలో మారుతుంది.. దీనిపైన పోలీసు ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నెలకొన్న పై అందాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు...
Reporter
Namitha News