Thursday, 30 July 2026 12:27:55 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు

Date : 16 November 2025 07:18 PM Views : 394

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టు నిర్వహించిన అనంతరం నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు... నేను ఏ పద్యంలో మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు... పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం సాధారణ విషయమే... అయితే వారం రోజుల క్రితం కిడ్నీ రాకెట్ విషయం బయటకి పొక్కడంతో ఒక్కసారిగా మదనపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోన్ అవుతున్నారు... ఏం చెప్పుతో ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలన్నా ఎక్కడ కిడ్నీలు తీసేస్తారని భయంతో ఎక్కడ చూసినా చర్చించుకోవడం తీవ్ర చర్చనీయాంశంలో మారుతుంది.. దీనిపైన పోలీసు ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నెలకొన్న పై అందాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :