Tuesday, 15 September 2026 10:38:58 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

గుర్రం శివప్రసాద్ మృతి టీడీపీ కి తీరని లోటు యువతకి ఆదర్శ నాయకుడు దూరమయ్యారన్న శ్రీరామ్ చినబాబు

Date : 05 June 2026 03:12 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రం శివప్రసాద్ మృతి టీడీపీ కి తీరని లోటు యువతకి ఆదర్శ నాయకుడు దూరమయ్యారన్న శ్రీరామ్ చినబాబు ఘననివాళులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు (తెలుగుయువత) పీలేరు : నియోజకవర్గంలోని కలకడ మండలంలోని నావాబుపేటకు చెందిన టీడీపీ వీర సైనికుడు, మాజీ సర్పంచ్, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహాక కార్యదర్శి గుర్రం శివప్రసాద్ అకాల మరణం టీడీపీ పార్టీకి మరియు యువతకి తీరని లోటని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ నాయకుల అక్రమ కేసుల్లో జైల్లో ఉండి కూడా గ్రామంలో టీడీపీ జెండా ఎగరేసిన ఏకైక కార్యకర్త అని కొనియాడారు.నేడు నావాబు పేట గ్రామంలో ఆయన బౌతిక కాయానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.శివప్రసాద్ కుటుంబానికి టీడీపీ పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్, రూపేష్, ప్రవీణ్,నేషనల్ మీడియా జర్నలిస్ట్ S.N. మీడియా అధినేత శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :