నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 19: కురబల కోట మండలం అంగళ్ళు లో జరిగిన అన్నమయ్య జిల్లా అన్నదాత సుఖీభవ అధికారిక కార్యక్రమం లో గోర పరాభవం చెందిన తంబళ్లపల్లి సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు అవమానం భారం తో అశ్వస్థత గురైన మల్లికార్జున నాయుడు ను హుటాహుటిన మదనపల్లి శ్రీ సంజీవిని హార్ట్ సెంటర్ & జనరల్ ఆసుపత్రి లో చేర్పించిన కార్యకర్తలు, చికిత్స పొందుతున్న మల్లికార్జున నాయుడు ను నాయుడు ను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల కు సూచించారు. సీడ్స్ మల్లికార్జున నాయుడు కుటుంబ సభ్యులకు దైర్యం గా ఉండాలని, సియం చంద్రబాబు అండగా ఉంటారని భరోసా కల్పించారు
Reporter
Namitha News