Tuesday, 14 April 2026 07:31:35 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

తంబళ్లపల్లె మండలానికి 9 మంది ప్రత్యేక అధికారులు

Date : 03 April 2026 09:02 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 03 : తంబళ్లపల్లె మండలంలో సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీకి ముగియడంతో పంచాయతీల అభివృద్ధికి మండలంలో 21 పంచాయతీలకు 9 మంది ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. తంబళ్లపల్లె, పరసతోపు, పంచాలమర్రి పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, కుక్కరాజు పల్లి, రెడ్డి కోట, రేణుమాకులపల్లి పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్, కోసువారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలకు తాసిల్దార్ సి.శ్రీనివాసులు, గంగిరెడ్డిపల్లి, దిగువపాలెం పంచాయతీలకు ఏవో జె.థామస్ రాజా, గోపిదిన్నె, జుంజురపెంట పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో సి. మారుతీ కుమార్, కన్నెమడుగు, మర్రిమాకులపల్లి ఎంఈఓ బి.త్యాగరాజు, ఎద్దులవారిపల్లి, ఎర్రసానిపల్లి పంచాయతీలకు ఎంఈఓ-2 నాగసుబ్బరాయుడు, కోటకొండ, ఎగువసుగాలితాండ పంచాయతీలకు ఏవో కె.రమణ కుమార్, కొటాల, ఆర్ఎన్ తాండ పంచాయతీలకు మండల పశువైద్యాధికారి ఆర్. విక్రమ్ రెడ్డి ప్రత్యేక అధికారులుగా కొనసాగునున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :