Thursday, 30 July 2026 10:48:51 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

Date : 14 April 2026 06:42 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి మదనపల్లె : అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఎంప్లాయిస్ యూనియన్ వన్ టు డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),వన్ డిపో మేనేజర్ రమణారెడ్డిలు పేర్కొన్నారు.మంగళవారం ఆర్టీసీ టూ డిపో ఆవరణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఆర్టీసీ కార్మికుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.ఇందులో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్,నాగూర్ వలిలు మాట్లాడుతూ చదువుకోవడానికి అవకాశాలు లేకున్నప్పటికీ చిన్నతనం నుండే పట్టుదలతో చదివి దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగారన్నారు.విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి భారతదేశానికి వచ్చిన అనంతరం తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విశేష సేవలు అందించారని కొనియాడారు.అంటరానితనం,కుల వ్యవస్థను నిర్మూలించి సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అన్నారు.ముసాయిదా కమిటీ చైర్మనుగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించారన్నారు.ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బిఎ నాయక్,సిఎ బాబు నరసింహులు,శివ,యం.కె.నాయక్,ఈశ్వరప్ప,సీతారామ్,హుస్సేన్,ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :