Saturday, 12 September 2026 12:57:15 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

గోపిదిన్నె దళితవాడలో ఫ్రిడ్జ్ పేలి ఇరువురికి తీవ్ర గాయాలు

Date : 06 August 2026 10:29 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 06 : తంబళ్లపల్లె మండలం గోపి దీన్నే దళితవాడలో ఫ్రిడ్జ్ పేలి ఇరువురికి తీవ్ర గాయాలయిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దళితవాడలో అర్ధరాత్రి ఫ్రిడ్జ్ నుండి వాసన రావడంతో పవిత్ర ఫ్రిడ్జ్ డోర్ తెరవడంతో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలి పవిత్ర తోబాటు సోదరుడు ప్రకాష్ తీవ్ర గాయాలకు లోనయ్యారు. వారిని కాపాడడానికి వెళ్లిన ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన చికిత్సల కోసం మదనపల్లి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో ఇరువురిని తిరుపతికి తరలించారు. గాయపడిన కుటుంబానికి స్థానిక వైకాపా నాయకుడు రియల్టర్ నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి ఆర్థిక సాయం అందించి వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :