Saturday, 12 September 2026 12:57:15 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

జండావందనం అనంతరం ప్రసంగిస్తూ కుప్పకూలిన మంత్రి ఆనం, నిలకడగా ఆరోగ్యం

Date : 15 August 2026 02:18 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Sir Balji Dist : తిరుపతి - ఆగస్ట్ 15 : తిరుపతి జిల్లా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో కలకలం. జెండా పండుగకు ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. వేదికపై తన ప్రసంగం చదువుతున్న సమయంలోనే ఆయన ఉన్నట్లు ఉండి చదువుతూ చదువుతూ ఒక్కసారిగా ఆయన తూలిపోయారు వెనక్కి పడబోతుండగా పక్కనే ఉన్న కలెక్టర్, సెక్యూరిటీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. ఆ వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలంటూ సిబ్బందిని ఆదేశించగా నిమిషాల్లోనే స్పాట్ కు చేరుకున్న డాక్టర్లు ఆయన్ను పరీక్షించారు. బీపీ డౌన్ కావటం వల్లే అలా జరిగిందని కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, ప్రమాదం లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు డాక్టర్లు. ప్రస్తుతం బీపీ నార్మల్ గా ఉందని వెల్లడించారు. వ్యక్తిగత సిబ్బంది, అధికారుల అప్రమత్తతో ప్రమాదం తప్పినట్ల అయ్యింది. మంత్రి మంత్రికి ఇలా జరగడం తో అధికారులు, వేడుకకు హాజరైన ప్రజలు అందరూ కంగారుతో ఆందోళన చెందారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :