Wednesday, 29 July 2026 08:17:12 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నిమ్మనపల్లిలో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల

ముఖ్య అతిధులు గా ఎమ్మెల్యే షాజహాన్ బాష, ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం

Date : 20 June 2026 07:32 PM Views : 97

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - జూన్ 20 : నిమ్మనపల్లి మండలంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో పీఎం కిసాన్, అన్నదాత–సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమం ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మరియు ఏఎంసీ (వ్యవసాయ మార్కెట్ కమిటీ) ఛైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పీఎం కిసాన్ మరియు అన్నదాత–సుఖీభవ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ కావడం వల్ల వ్యవసాయ పనులకు ఎంతో తోడ్పాటు అందుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఏఎంసీ ఛైర్మన్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ, మండల అధికారులు, రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సింగల్ విండో రమణ, బహుద డ్యాం ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, జనసేన నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ రాజన్న AMC డైరెక్టర్ లక్ష్మీపతి లక్ష్మీపతి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :