Thursday, 30 July 2026 02:33:35 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లి లో వైభవం గా మహానాడు

గ్రామాల నుండీ తరలివచ్చిన పసుపుదండు

Date : 27 May 2026 11:43 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 27 : తంబళ్లపల్లె మండల కేంద్రంలోని రెండు క్లస్టర్లకు చెందిన ఎన్జీఆర్, ఎస్ ఎల్ వి కళ్యాణ మండపాలలో డిజిటల్ మహానాడు కార్యక్రమాలలో మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, ఎస్ ఎల్ వి లో రాష్ట్ర టిడిపి కార్యదర్శి మద్ది రెడ్డి కొండ్రెడ్డి ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించి ఎన్టీఆర్ అమర్ రహే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో మహానాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా టిడిపి పసుపు దండు మహానాడు కార్యక్రమానికి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలకు భోజన వసతి మద్దిరెడ్డి కొండ్రెడ్డి, తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, ఇతర సౌకర్యాలు బేరి శ్రీనివాసులు తో పాటు మండల స్థాయి నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు కల్యాణ మండపాలలో టిడిపి శ్రేణులు డిజిటల్ తెరపై అమరావతి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, నాయకుల ప్రసంగాలు ఆసాంతం కార్యకర్తలు శ్రద్ధగా తిలకించారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మద్దిరెడ్డి కొండ్రెడ్డి లు విడివిడిగా కార్యక్రమాలలో కార్యకర్తలతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చిన ఘనత ఆయనకు దక్కినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్ నాయుడు, మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు,క్లస్టర్ ఇన్చార్జిలు బేరి శ్రీనివాసులు, ఉత్తమ రెడ్డి, తాతి రెడ్డి, లక్ష్మీనారాయణ నాయుడు, సాంబశివారెడ్డి,జైపాల్ నాయుడు, వేట మల్లికార్జున, బిఎంఆర్, కాలా నారాయణ, పురుషోత్తం, వెంకట్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి,రామచంద్ర, గంగిరెడ్డి పల్లి శంకర్ రెడ్డి, వీరాంజనేయులు, మ్యూజికల్ శివ, పెద్ద వీరభద్ర, బోయపల్లి శివ, తెలుగు యువత నరసింహులు, శేఖర్ రెడ్డి,గంగరాజు, నిజాముద్దీన్, జైహింద్ రెడ్డి, వెంకటరమణ,రాజేష్, చిన్నరేడ్డప్ప, గురుమూర్తి, ఆనంద నాయుడు, ఆదిరెడ్డి, సోమశేఖర్, శివరాం, జయరాం రెడ్డి, జగదీష్, వెంకటరమణ, మదన్ మోహన్, రామచంద్రారెడ్డి, గోపిదిన్నె సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు బాబ్జాన్, రెడ్డప్ప నాయుడు, వెంకటరమణ, రామ్మూర్తి, నాగేంద్ర నాయుడు,శివకృష్ణ, అశోక్, నాగరాజు, కన్నుమడుగు గ్రామ అధ్యక్షుడు సురేంద్ర,మహేష్, దండు రమణ,నరసింహులు నాయుడు, నారాయణ, లోకేశ్వర్ రెడ్డి, మణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :