నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 08 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలో విద్యుత్ శాఖ మరమ్మత్తుల పనుల నిమిత్తం శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ సురేంద్ర విలేకరులకు తెలిపారు. విద్యుత్ అంతరాయాన్ని అధికారులు, వ్యాపారులు, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకారం అందించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు
Reporter
Namitha News