Wednesday, 29 July 2026 08:17:20 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఎన్టీఆర్ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్

నిమ్మనపల్లి సర్కిల్ లో మదనపల్లి ఎన్టీఆర్ ట్రస్ట్, టిడిపి అభిమానులచే ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం

Date : 19 June 2026 08:47 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 19 : మదనపల్లి ఎన్టీఆర్ ట్రస్ట్, టిడిపి అభిమానులు నాదెళ్ల రమేష్, ఆర్.జె వెంకటేష్, నవీన్ చౌదరి, రఘు ఆధ్వర్యంలో పట్టణం లోని నిమ్మనపల్లి సర్కిల్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ను నేడు అభిమానులు, టిడిపి కార్యకర్తల నడుమ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. ఈ సందర్బంగా దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సంవత్సరం లోనే అధికారంలోకి వచ్చి పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి , తెలుగు ప్రజల ఆత్మగౌరవం ను నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ దంటూ, వారి ఆశయ సాధన లోనే కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ ని, ప్రజా క్షేమం కోసం పాటు బడుతున్న సియం చంద్రబాబు అడుగుజాడల్లో నడుచుకొందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. విగ్రహం ఆవిష్కరణ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :