నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 02 : నేడు జిల్లా లో ఇంచార్జ్ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి పర్యటన . మదనపల్లి లో రాజంపేట తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇంచార్జ్ మంత్రి . మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన జిల్లా కేంద్రం అయిన మదనపల్లి తొలిసారిగా జరగనున్న డి.ఆర్.సి. సమావేశం .
Reporter
Namitha News