Thursday, 30 July 2026 01:34:20 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహం వెలికితీసి పోస్టు మోర్టుమ్ నిర్వహించిన పోలీసులు

మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి లో ఘటన

Date : 21 March 2026 08:51 AM Views : 313

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 21 : సత్యసాయి జిల్లా తనకల్లు ప్రభుత్వ వైద్యధికారి గా ఉద్యోగం నిర్వహిస్తూ కదిరి పట్టణం లో నివాసం ఉన్న డాక్టర్ దంపతులు విజయబాబు, నందిని లు. ఫిబ్రవరి 12వ తేదీన మెట్లు పై నుండీ పడిపోయి చనిపోయిన బాలుడు వర్షిత్. విషాదం లో భార్య మాటలు నమ్మి కొడుకు మృతదేహం ను స్వగ్రామం మైన మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి కి తీసుకొచ్చి ఇంటి వద్ద నే ఖననం చేసి వెళ్లారు. కొద్దిరోజుల తర్వాత భర్త తో గోడవ పడి అలిగి పుట్టింటికి వెళ్లన భార్య నందిని. ఆమె ప్రవర్తన పై అనుమానం వచ్చి తన కొడుకు వర్షిత్ మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ భార్య నందిని పై కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి డాక్టర్ విజయబాబు. తండ్రి ఫిర్యాదు పై అనుమానస్పద మృతి గా కేసు నమోదు చేసిన కదిరి పట్టణం పోలీసులు.శుక్రవారం మదనపల్లి తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన బాలుడి మృతదేహం వెళికితీసి పోస్టుమోర్టుమ్ నిర్వహించారు. పోస్టు మోర్టుమ్ నివేదిక అనంతరం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన కదిరి ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :