నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పలమనేరు - ఏప్రిల్ 17 : పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. రూ.13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్. పుంగనూరు మండలం కు చెందిన ఈశ్వర్ @ ఆనంద్ కు నీరు చెట్టు పథకం కు రావాల్సిన 6లక్షల రూపాయల బిల్లు పాస్ చేయుటకు లంచం డిమాండ్ చేయగా ఏసిబి ని ఆశ్రయించిన ఆనంద్. నేడు లంచం ఇస్తుండగా ఏసిబి అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసిన ఏసిబి అధికారులు
Reporter
Namitha News