Monday, 14 September 2026 07:42:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 15 April 2026 11:00 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలోని చెత్త డంపింగ్ యార్డ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం తంబళ్లపల్లె కార్యదర్శి శ్రీనివాస్ రావు తంబళ్లపల్లె కు చెందిన చెత్తను పరుసతోపు వద్ద ప్రభుత్వ భూమిలో చెత్త డంపింగ్ చేయడానికి కొందరు అడ్డుపడుతున్నారని పంచాయతీ సిబ్బందితో తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన తాసిల్దార్ చెత్తడంపింగ్ కు ఎవరు అడ్డుపడ రాదని అలా అడ్డుపడితే చర్యలు చేపట్టాలని వీఆర్వో నాగరాజుకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన 2027లో భాగంగా స్వీయ నమోదు అందుబాటులోకి వచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 16 నుండి 30 వరకు 15 రోజులు పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వీయ జనగణన కార్యక్రమం ద్వారా కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని ఈ అవగాహన కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి సహకరించాలన్నారు. ఆయన వెంట వీఆర్వో నాగరాజు, పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :