Sunday, 13 September 2026 01:45:05 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి.

Date : 09 September 2026 10:02 PM Views : 70

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 09 : మారుమూల వెనుకబడిన గ్రామాలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో ఐ సి టి సి కౌన్సిలర్ చంద్రమోహన్ సారధ్యంలో ఎంపీడీవో ఉషారాణి వాహన ఎల్ఈడి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. సిహెచ్సిలో ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ అమర సింహరాజు వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రెడ్డి నరేష్, సతీస్ సిస్టర్ గ్లోరీ, ఏవో థామస్ రాజా, దిశ, ఐ సి టి సి,కృషి సంస్థల ప్రతినిధులు ఓ ఆర్ డబ్ల్యు పల్లవి, నాగవేణి, సీసీ నరసింహులు కత్తి, రమణ,అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ వాహనం గిరిజన తండాలు, హై రిస్క్ ఏరియాలో హెచ్ఐవి పరీక్షలతో పాటు హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని ప్రధాన కూడలి ప్రాంతాలలో కరపత్రాలు పంచిపెట్టారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: