నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విజయవాడ - జూన్ 17 : రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాల తరబడి కాంట్రాక్టు ప్రత్తిపాధికన విధులు నిర్వహిస్తున్న మాకు వేతనాలు చెల్లించక పోవడం తో తాము ఎలా జీవనం గడపాలి, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ నిరసన ఘళం మొదలెట్టిన నర్సులు, రాష్ట్ర ప్రధాన నగరమైన విజయవాడ చేరుకొన్న నర్సులు తమ న్యాయమైన డిమాండ్లు తమకు ఉద్యోగం భద్రత, తాము సంవత్సరాల తరబడి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాసేవలు అందిస్తున్నాం మమ్ములను కనికరించండి అంటూ విజయవాడ దద్దరిల్లేటట్లు నిరసన తెలిపిన నర్సులు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు లను పరిష్కరించాలని లేనియెడల తాము తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించిన నర్సులు
Reporter
Namitha News