Wednesday, 29 July 2026 11:05:50 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మూగజీవాల దాహార్తి తీరుస్తున్న ఉపాధి హామీ నీటి తొట్టెలు

Date : 20 March 2026 08:25 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 20 : తంబళ్లపల్లె మండలం లో ఉపాధి హామీ పథకంలో భాగంగా డ్వామా పీడీ వెంకటరత్నం, ఏపీడి నందకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పశువుల దాహార్తి తీర్చడానికి 34 పశువుల తాగునీటి నీటి తొట్లు నిర్మించారు. శుక్రవారం ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప తంబళ్లపల్లె మండలంలో పలు పశువుల తాగునీటి తొట్లు పరిశీలించి పశువుల దాహార్తి తీరడం పై హర్షం వ్యక్తంచేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నిర్మించిన పశువుల తాగునీటి తొట్టెలు మారుమూల గ్రామీణ ప్రాంతాల రహదారుల్లో నిర్మాణం జరిగి నీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. వేసవి దృశ్యా మండలంలోని పలు పంచాయతీలలో పాడిరైతులు ఇంకా పశువుల నీటి తొట్టెలు కావాలని కోరుతున్నారని పశువులకు తాగునీరు అవసరం ఉండి కచ్చితంగా నీరు సరఫరా ఉండే ప్రదేశాలలో నీటి తొట్టెలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆయన వెంట క్షేత్ర సహాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :