Monday, 08 June 2026 08:32:14 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

విద్యార్థుల్లో సామాజిక బాధ్యతలను పెంచిన ఎన్‌.ఎస్‌.ఎస్. శిబిరం

Date : 07 December 2025 04:59 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 07 : పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వారం పాటు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ఆదివారం అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి. గంగాధర్ నాయుడు ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ శరవణ్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రమాదాల సమయంలో ఎలా రక్షించుకోవాలి వంటి విషయాలు ఈ శిబిరం ద్వారా స్పష్టంగా నేర్చుకున్నామని తెలిపారు. ఫైర్ సిబ్బంది నిర్వహించిన అవగాహన కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. శిబిరం తమలో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బి. చెంగయ్య, బి. బాలరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :