Thursday, 30 July 2026 12:21:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పలు వివాహా వేడుకల్లో శ్రీరామ్ చినబాబు

నూతన వదూవరులను అస్వీరదించిన శ్రీరామ్ చినబాబు

Date : 04 July 2026 12:15 PM Views : 64

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జులై 04 : మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల jతెలుగుదేశం నాయకులు, అభిమానుల పిల్లల వివాహా వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఆర్.ఆర్. కల్యాణమండపం లో జరిగిన డాక్టర్ బొమ్మిశెట్టి విజయ మాధురి, లోకేష్ ల వివాహా వేడుకల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు. వధువరులను అస్వీరధించిన తెలుగుదేశం నాయకులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయరాం రెడ్డి, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, కొత్తపేట శ్యామ్ బీజేపీ యువ మోర్చా నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :