Monday, 08 June 2026 09:59:15 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

పీటర్ రాక్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రజలు జీవించాలని సందేశం

Date : 22 December 2025 05:35 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీటర్ రాక్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రజలు జీవించాలని సందేశం - గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు పిలుపు మదనపల్లి పట్టణం,బాలాజీ నగర్ పీటర్ రాక్ చర్చి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగిందని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు తెలిపారు.ఇందులో భాగంగా క్రిస్మస్ పండుగను పురస్క రించుకొని పేదలకు బట్టలు పంపిణీ చేయడం,పాస్టర్లకు శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది.అదే విధంగా గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బోనాసి జాన్ బాబు మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ అనేది క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించుకునే ముందస్తు వేడుక అన్నారు.ఇందులో ప్రజలతోపాటు ఇతరులతో కలిసి సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు.డిసెంబర్ 25 వ తేదీన క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను గొప్పగా,సంతోషంగా జరుపు కుంటారన్నారు.ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు దయ,కరుణ కలిగి జీవించాలని సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ దివాకర్,పాస్టర్ మనై,పాస్టర్ పోలయ్య,పాస్టర్ శ్యామేలు,సిస్టర్ నిర్మల,శోభ,శ్యామల,ప్రమీల పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :