Wednesday, 29 July 2026 03:23:14 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విద్యుత్ జేఎల్ఎం ఉద్యోగుల నిరసన

మద్దతుప్రకటించిన సిఐటియు అనుబంధం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్

Date : 27 January 2026 09:16 PM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 27 : ఆత్మకూరు విద్యుత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేసిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ విద్యుత్ సిబ్బంది..ఇటీవల గ్రేడ్ 2 సిబ్బందిని జూనియర్ లైన్మెన్ గా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించి కొందరు కోర్టుకు వెళ్లిన నెపంతో తిరిగి ఆ విధానాన్ని రద్దు పరిచే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఈ నిరసన చేపట్టారు. తిరిగి ఈ సిబ్బందిని విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ లుగా కొనసాగించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియపరిచారు.. అనంతరం విద్యుత్ శాఖ ఆత్మకూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్, ఏడిఈ చిన్న స్వామి నాయక్ లకు వినతి పత్రం అందించారు.. వీరి వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు.. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎటియు రాష్ట్ర నాయకులు శివప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హజరత్ మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డివిజన్ కార్యదర్శి S విజయరామిరెడ్డి, అధ్యక్షులు ch. ఓంకార్, మహేష్ రెడ్డి, నరసింహరెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :