నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 24 : మదనపల్లి మండలం చీకలబైలు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్బంగా రికార్డులు పరిశీలించి, అధికారుల పనితీరు పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహారిస్తూ పరిస్కారం చేసి వారి మన్ననలు పొందాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. ఈ కార్యక్రమంలో చీకల బైలు సర్పంచ్ ప్రభాకర్, స్థానిక కార్యకర్తలు, నాయకులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News