నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 : తంబళ్లపల్లె ఎంపీడీవోగా ఉషారాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమెను మండల టిడిపి మహిళ నాయకురాలు సిద్ధమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, రైతు నాయకుడు వెంకట్ రెడ్డి, తెలుగు యువత నరసింహులు, స్కూల్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్, సోమశేఖర్, రామాంజులు, రెడ్డప్ప నాయుడు లు పూలమాలలు, దృశ్యాలవులతో ఘనంగా సన్మానించారు. మండల అభివృద్ధికి సహకరించాలని కోరగా అందరి సహకారంతో తంబళ్లపల్లె ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామన్నారు
Reporter
Namitha News