నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ లో తృటిలో తప్పిన పెనుప్రమాదం... తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారి మదనపల్లి పట్టణం ఎస్టేట్ కరెంటు ఆఫీస్ వద్ద ఘటన... మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ లో మూడు కారులు ఢీకొన్నాయి... తృటిలో తప్పిన పెనుప్రమాదం... ఈ ప్రమాదంలో మూడు కారు లు దెబ్బతిన్నాయి... కాన్వాయ్ లో మదనపల్లి నియోజక వర్గ యువజన విభాగం అధ్యక్షులు వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డి కి చెందిన ఫార్చ నర్ వాహనం డ్యామేజ్ అయింది...
Reporter
Namitha News