Tuesday, 15 September 2026 11:45:13 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

ఉపాధ్యాయులకు ఆటలు పోటీలు

Date : 29 November 2025 06:41 PM Views : 326

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 29 : అన్నమయ్య జిల్లా మండలంలోని ఊలపాడు గ్రామ పంచాయతీ దిన్ని పల్లె గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ మైదానం లో శనివారం మండల ఉపాధ్యాయుల కు ఆటల పోటీలు జరిగాయి. మండల స్థాయిలో పురుషులు ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుండీ 50 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈరోజు మండల స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయులు డిసెంబర్ 12వ తేదీన డివిజన్ లెవెల్ లో ఆ తర్వాత గెలిచినవారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులలో మానసిక ఉత్సాహానికి ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలు అలాగే త్రో బాల్ పోటీలలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో రామసముద్రం, చెంబకూరు, చొక్కాండ్ల పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు,రమేష్ బాబు, శ్రీనివాసులు,ఎస్.టి.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి రాష్ట్ర కమిటీ కన్వీనర్ సుబ్బారెడ్డి ఎస్.టి.యు. మండల అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి , ఉన్నత పాఠశాల పీడీలు పార్థసారథి ,మోహన్, పవన్ ,రమాదేవి, ఇందిరా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నాగరాజా ఎస్టీయూ నాయకులు నరసింహులు, ప్రకాష్ రెడ్డి, అనిల్ కుమార్, సుధాకర్, కేశవ కుమార్, కుసుమ , లక్ష్మీ శాంతి, రెడ్డమ్మ, భార్గవి, శ్వేత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :