Saturday, 12 September 2026 04:30:57 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

గుండ్లపల్లి తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్లే శరణ్యం

Date : 03 September 2026 10:24 PM Views : 74

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్ళపల్లె - సెప్టెంబర్ 03 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ కేంద్రంతోపాటు పలు గ్రామాలలో గత కొంతకాలంగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. తాగునీటి సమస్యల పరిష్కారానికి టిడిపి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడులు ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఫిర్యాదు చేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికనటి సమస్యలు ఉన్న గ్రామాలలో నీటి టాంకర్లు ఏర్పాటుకు కృషి చేశారు. గుండ్లపల్లి పంచాయతీలో అధికార యంత్రాంగం శాశ్వత తాగునీటి పరిష్కారం చేయాల్సి ఉంది.గుండ్లపల్లి పంచాయతీలో ట్యాంకర్లు ఏర్పాటుపైస్థానిక ప్రజలు టిడిపి కూటమి నాయకులు, అధికారుల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :