Friday, 19 June 2026 03:14:37 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి

Date : 19 June 2026 08:29 AM Views : 20

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 18 ః తంబళ్లపల్లి మండలంలోని పరసతోపు పంచాయతీ మొండివారిపల్లిలో పూర్వం నుండి నిరుపేద మైనార్టీ, బిసి కుటుంబాలు ఉండి రహదారి ఆ సమస్య ఉండేది. కొన్నాళ్ల క్రితం రెవిన్యూ అధికారులు గ్రామానికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. రహదారి గత వర్షాలకు గుంతల మయమైంది. ఈ రహదారిని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పడంతో నిస్సహాయులైన ఆ మైనార్టీ కుటుంబాలు విధిలేక తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణికి మైనారిటీ పురుషులు, మహిళలు మూకుమ్మడిగా తమ గోడు ఫిర్యాదుల రూపంలో వెళ్లబోసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేక రాకపోకలు, కనీస అవసరాలతో పాటు అంబులెన్స్ రావడానికి వీలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని అధికారులు స్పందించాలని మొరపెట్టుకున్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు రహదారి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వగా ఎంపీడీవో ఉషారాణి రహదారి సమస్య పరిష్కారమైతే రోడ్డు నిర్మాణానికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులు వెంటనే స్పందించి ఆ నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: