Monday, 14 September 2026 07:29:18 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

భార్యను వేదించిన కేసు లో సంవత్సరం రోజులు జైలు శిక్ష

మహిళను వేధించినందుకు భర్త, అత్త, మామ లకు జైలు శిక్ష -తంబళ్లపల్లె కోర్టు సంచలనాత్మక తీర్పు

Date : 07 May 2026 09:12 PM Views : 336

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : మహిళలను వేధిస్తే శిక్షలు తప్పవ ని తంబళ్లపల్లె కోర్టు తీర్పు నిదర్శనంగా నిలిచింది. మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన అంజలి ని తనకల్లు మండలం ఈ తోడు గ్రామం రెడ్డి శేఖర్ తో వివాహమైంది. ఆమెను భర్త రెడ్డి శేఖర్ తోపాటు మామ రామచంద్ర, అత్త యశోదమ్మలు తరచూ వేధించేవారు. ఈ విషయమై అంజలి వేధింపులు తాళలేక పుట్టింటికి చేరి తన భర్త, అత్తమాములపై 2018 లో తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లో వేధింపుల పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు నినదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఉమర్ ఫరూక్ అంజలి పై వేధింపులు జరిగినట్లు రుజువు కావడంతో భర్త రెడ్డి శేఖర్ కు ఆరు మాసాల సాధారణ శిక్ష తోపాటు రూ1000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో మరో 15 రోజుల సాధారణ శిక్ష, రామచంద్ర కు మూడు నెలల సాధారణ శిక్ష తో పాటు రూ 1000 జరిమానా, చెల్లించని పక్షంలో 15 రోజులు సాధారణ శిక్ష, యశోదమ్మకు మూడు నెలల సాధారణ శిక్ష తో పాటు రూ 1000 రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో 15 రోజుల సాధారణ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అనంతరం నిందితులను తంబళ్లపల్లె పోలీసులు మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.ఈ వేధింపుల కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరాంజనేయులు తమ వాదనలు వినిపించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: