Sunday, 13 September 2026 07:58:32 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

Date : 19 July 2026 10:38 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 19 : నాలుగు గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడగా స్థానిక టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, తెలుగుదేశం యువ నాయకుడు పురుషోత్తం, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వీరాంజనేయులు సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన స్పందించి వెంటనే ఆ గ్రామాలలో తాగునీటి కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎఈఈ వినోద్ కుమార్ ను ఆదేశించారు. ఆదివారం తంబళ్లపల్లె పంచాయతీలోని ఇట్నేనివారి పల్లి, సాయిబాబా కాలనీ, పరసతోపు పంచాయతీ కురువపల్లి, పెండేరివారి పల్లెలకు వాటర్ ట్యాంకు ల ద్వారా తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించిన ఆర్డబ్ల్యూఎస్ డీఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఈ వినోద్ కుమార్ లను టిడిపి నాయకులు, నాలుగు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :