Sunday, 13 September 2026 08:13:54 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన పుంగనూరు నాయకులు

Date : 17 December 2025 06:55 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : మదనపల్లి - డిసెంబర్ 17 : తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సుగవాసి ప్రసాద్ బాబును పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగు తమ్ముళ్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సుబ్రహ్మణ్యం రాజు మనోజ్ సందీప్ శాలువాతో సన్మానించి, హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో పుంగనూరు ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు ఆయనను కోరారు. అలాగే పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై సుగవాసి ప్రసాద్ బాబుకు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన, పుంగనూరు అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇచ్చారని భరోసా కల్పించారని వారు తెలియజేశారు. త్వరలోనే పుంగనూరుకు వచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, జంపాల మోహన్ నాయుడు, గంగ రాజు, మనోజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :