Wednesday, 29 July 2026 02:45:37 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబును కలిసిన పుంగనూరు నాయకులు

Date : 17 December 2025 06:55 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : మదనపల్లి - డిసెంబర్ 17 : తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సుగవాసి ప్రసాద్ బాబును పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగు తమ్ముళ్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సుబ్రహ్మణ్యం రాజు మనోజ్ సందీప్ శాలువాతో సన్మానించి, హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో పుంగనూరు ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు ఆయనను కోరారు. అలాగే పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై సుగవాసి ప్రసాద్ బాబుకు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన, పుంగనూరు అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇచ్చారని భరోసా కల్పించారని వారు తెలియజేశారు. త్వరలోనే పుంగనూరుకు వచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రాజు, జంపాల మోహన్ నాయుడు, గంగ రాజు, మనోజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :