నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 01 : మదనపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానం నందు నేడు తోగట వీర క్షత్రియ సంఘం పాలక వర్గం సభ్యుల సర్వసభ సమావేశం లో నిర్వహించారు.ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. సర్వసభ్య సమావేశం లో ఉగాది పండగ, అమ్మవారి జ్యోతుల ఉత్సవం తదితర అంశాలు, విధివిధానాలు చర్చలు ,పెద్దల సూచన సలహాలు తీసుకొని పలు అంశాలపై చర్చలు జరిగాయాని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో తోగట వీర క్షత్రియ సంఘం నాయకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News