Thursday, 30 July 2026 11:07:53 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భవిష్యత్తు లో ప్రకృతి వ్యవసాయం రైతు ప్రగతికి సోపానం - ఏ.పీ.ఎం. గంగాధర్

Date : 09 January 2026 09:11 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 09 : నేటి పర్యావరణం కాలుష్య నివారణకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే రైతులకు ప్రగతి సోపానాలుగా నిలుస్తాయని ఎపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ రఘునాథ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై మహిళా సంఘాలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏవో థామస్ రాజా ప్రతి ఒక్కరికి ప్రకృతి వ్యవసాయ పంటల ఆహారమే ఆరోగ్యకరమన్నారు. రఘునాథ్ ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత, నీరు, పర్యావరణ పరిరక్షణ, వనరుల ఉపయోగం, ఆరోగ్యకరమైన ఆహారం పై సుదీర్ఘ సలహాలు, సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం లో ద్రవ, ఘన, బీజామృతాలు, పంచ గవ్య, దశ పత్రి అర్క, సేంద్రీయ ఎరువు, పచ్చ రొట్టి ఎరువులు, అచ్ఛాదన, వాఫాసాల ద్వారా తయారయ్యే ప్రకృతి సిద్ధ ఎరువులు,తయారీపై విశదీకరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం లో క్రిమిసంహారకాలు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నస్త్రం,దళపతిఅర్క, గోమూత్రం లతో కషాయాలు తయారుచేసి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాల డైరీ ఏపిఎం సుజాత, పోర్డు సంస్థ ప్రతినిధి రమణ,ఎన్ఎఫ్ఏ సునీత, ఎఫ్ ఎం టి రాజు, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి, ఐ సి ర్ పిలు నిజాముద్దీన్, రెడ్డప్ప, శారద, సిద్ధమల్లు, సుజాత, సునీత, పద్మజ, సుకన్య, అర్షియాభాను, బయ్యమ్మ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘ మిత్రలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: