Monday, 08 June 2026 08:20:03 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

శ్రీజ పాలడైరీ అధిక పాల సేకరణ లో ముందడుగు - శ్రీజ డైరీ ఏరయా మేనేజర్ కృష్ణప్ప

Date : 01 June 2026 10:22 PM Views : 27

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పాడి రైతుల సహకారంతో శ్రీజ పాల డైరీ అత్యధిక పాల సేకరణతో ముందడుగు వేసినట్లు శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తెలిపారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె వెలుగు ఏపిఎం గంగాధర్ తో కలిసి పలు శ్రీజ డైరీ లను తనిఖీ చేసి పాల సేకరణ పై రికార్డులు పరిశీలించి సంతృప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీజ పాల డైరీ చెందిన కురబలకోట డైరీలో 7000 లీటర్లు, బి కొత్తకోట 6300 లీటర్లు, తంబళ్లపల్లె 6000 లీటర్లు, ముదివేడు 4,500 లీటర్లు, రెడ్డి కోట 3600 లీటర్లు, కోసువారిపల్లి 3300 లీటర్లు, పీటీఎం 3050 లీటర్లు సామర్థ్యంతో ఏడాది 20 శాతం ఉత్పత్తి సాధించి పాడి రైతులకు లీటరు ధర రూ 36 నుండి రూ 48.50 వరకు చెల్లించడంతోపాటు ప్రతి ఏడాది రైతులకు బోనస్ రూపంలో లీటరుకు 16 పైసలు చొప్పున మొత్తం 18 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. పాడి రైతుల సంక్షేమం కోసం సబ్సిడీతో పశువుల దాణా పంపిణీ తో పాటు పాడిపశువుల వైద్యం కోసం అనునిత్యం మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రత్యేక వైద్య నిపుణులచే సలహాలు సూచనలతో రైతు సంక్షేమం కోసం శ్రీజ డైరీ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :